Posts

Showing posts with the label bjp leaders

టైగర్ నరేంద్ర 12వ వర్ధంతి – బీజేపీ నేతల ఘన నివాళులు

Image
నిజామాబాద్, హిందుత్వమే ఊపిరిగా, కాషాయమే ప్రాణంగా, పాతబస్తీ అరాచక శక్తుల పాలిట సింహస్వప్నమైన మన తెలంగాణ ముద్దుబిడ్డ స్వర్గీయ టైగర్ నరేంద్ర.. అయోధ్య ఉద్యమంలో కరసేవకులకు నాయకత్వం వహించి లాఠీ దెబ్బలు తిన్న చరిత్ర . భారతీయ జనసంఘ్ ఇందూరు జిల్లా ప్రచారక్గా పని చేశారు. మహనీయులు ఎంతో మంది కార్యకర్తలను జాతీయవాదం కోసం, ఈదేశం కోసం, ధర్మం కోసం నిర్మాణం చేసిన టైగర్ అలె నరేంద్ర భాయ్ సాబ్ 12 వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్, ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల ఆనంద్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి పర్సని వెంకటేష్ గారితో కలిసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఒబిసి మోర్చా ఐటీ సెల్ కన్వీనర్ రాజ్ కుమార్ , కరుణ్ తోపాటు ఓబిసి మోర్చా నాయకులు పాల్గొన్నారు మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel