Posts

Showing posts with the label Election Commission

"సచ్చిపోబుద్ధి అవుతుంది.." SIR సర్వేలో బీఎల్‌వోల ఆవేదన.. కమిషనర్ జోక్యం చేసుకోవాలంటూ విజ్ఞప్తి

Image
*హలో.. బలే* *సచ్చిపోబుద్ధి అవుతుంది..* *బి ఎల్ ఓ ల భావోద్వేగం.... కమిషనర్ గారు జర కన్నేయండి* వాయిస్ ఓవర్... హలో హలో మీ పేరు ఇదేనా అండి... నేను మీ బి ఎల్ వో ని మీ డివిజన్ పరిధిలో అంగన్వాడి ఫోన్ చేస్తున్నామండి. దయచేసి ఇక్కడికి వచ్చి సర్ తీసుకోండి.. నేను నేను వేరే చోట ఉన్నాను అనేది ప్రతి సమాధానం. పర్వాలేదండి మీ దగ్గరలో ఉన్న ఏదైనా చౌరస్తాకు రండి నేను ఇస్తా అనేది బి ఎల్ ఓ ఎదురు జవాబు. దీన్ని యవ్వ చచ్చిపోవాలనిపిస్తుంది. అనేది నిజాయితీ బిఎల్ఓ ల భావోద్వేగం. ఎలాగోలా ప్రత్యుత్తమరాలు నడుస్తున్నాయి. ఏదోరకంగా సర్ పాo ను అందుకున్న ఓటర్లు జాబితా అంతంత మాత్రమే ఇంకా కేవలం నాలుగు రోజులే కానీ చిక్కుముడని సమస్యలు లెక్కలేనివి. సదరు ఇంటి యజమాని లో అంతా అయోమయోమే.. చదువుకున్న వాడికి, చదువు లేని వాడికి తేడా ఏమీ లేదు. సర్ ఫారం లు నింపడం అన్ని డాలర్ల ప్రశ్నార్థకమే... ఇంకేముంది సర్ పత్రం అందుకున్న దారుడు హడావిడిగా పరిగెత్తి మీసేవ, బాగా చదువుకున్న వారి చుట్టూ పరిగెడుతూ నానా టంటలు పడుతూ ఉంటారనేది నేటి నిజం. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ కి తెలిసిన, ఉన్నత అధికార యంత్రాంగానికి తెలిసిన ఏమీ తెలియనట్లు ఉండడం కాకపోతే గ్రామ...

గల్ఫ్ కార్మికుల ఓట్లు తొలగిస్తే ఊరుకోం.. ఉమ్మడి నిజామాబాద్ నేతలతో KTR

Image
గల్ఫ్ కార్మికుల ఓట్లు తొలగిస్తే ఊరుకోం --ఉమ్మడి నిజామాబాద్ నేతలతో KTR ........ జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు పార్టీ తరఫున ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. త్వరలో రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ల ఓట్ల జాబితా సవరణ కోసం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న SIR కార్యక్రమానికి సంబంధించిన విషయంలో లక్షలాది మంది తెలంగాణ ఎన్ఆర్ఐల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నదని కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కులు తొలగించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని పార్టీ తరఫున కలుస్తామని తెలిపారు. శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీల సమావేశంలో సీనియర్ నేతలతో కూడిన సమీక్షా సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇప్పటికే వందలాది మంది ఎన్ఆర్ఐలు తమ స్థానిక శాసన సభ్యులకు, మాజీ శాసన సభ్యులకు ఫోన్లు చేసి ఆందోళన చెందుతున్న విషయాన్ని కేటీఆర...