Posts

Showing posts with the label Kalvakuntla Kavitha

ఏప్రిల్ 25న కొత్త రాజకీయ పార్టీ ప్రకటన: కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన

Image
నిజామాబాద్, ఏప్రిల్ 25న రాజకీయ పార్టీ ప్రకటిస్తామని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శుక్రవారం నిజామాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో అనేక విషయాలను వెల్లడించారు.. కవిత మాటల్లోనే.. *రాజకీయ పార్టీగా మారబోతోంది తెలంగాణ జాగృతి. *ఏప్రిల్ 25న మునీరాబాద్ వేదికగా పార్టీ జెండా, అజెండాను ప్రకటిస్తాం. *తెలంగాణ భవిష్యత్ మార్చే దారి దీపం కాబోతున్నాం. *సర్వోదయ తెలంగాణ కావాలన్నదే మా లక్ష్యం. ఆ లక్ష్యం కోసం పనిచేస్తాం. *మేము పెట్టబోయే పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ. మా ఫోకస్ మొత్తం తెలంగాణ కోసమే. *మేము ఎవరికీ బీ టీమ్ కాదు. తెలంగాణలో మాదే నంబర్ వన్ పార్టీ అవుతుంది. *మహిళలు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు మేధావులంతా పార్టీ ఆవిర్భావ సభకు రావాలని విజ్ఞప్తి చేస్తున్. *ప్రజాభిప్రాయం తీసుకొని పాలనలో వైఫల్యాలను రాముల వారు సరిచేసుకున్నార. *రాముల వారు స్ఫూర్తితో మా పార్టీని నడిపిస్తాం. *రాజకీయ పార్టీకి ఈగో ఉండకూడదు. నన్ను విమర్శించిన వాళ్లైనా సరే తెలంగాణ సోయి ఉంటే మాతో కలిసి రండి. *మా అజెండా మొత్తం కూడా ప్రాక్టికల్ గా, ప్రజల ఆమోదం పొందేలా ఉంటుంది. *ఏదైనా ప...