Posts

Showing posts with the label ceremony

మాట తప్పని ముఖ్యమంత్రి.. పేదవాడి ఇంటి కల సాకారం

Image
  రాజకీయాల్లో ఇచ్చిన మాట గాలికి కొట్టుకుపోయే కాలమిది. కానీ, తాను ఇచ్చిన హామీని ప్రాణం ఉన్నంతవరకు మర్చిపోనని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిరూపించారు. మూడేళ్ల క్రితం ఒక సామాన్య పేద కుటుంబానికి ఇచ్చిన మాటను నెరవేరుస్తూ.. శనివారం కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో నూతన 'ఇంద్రమ్మ ఇల్లు' గృహప్రవేశం అత్యంత వైభవంగా జరిగింది.  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించారు. 2023 మార్చి 18న పిసిసి అధ్యక్షుని హోదాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో, భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన బాధితులను రేవంత్ రెడ్డి పరామర్శించారు.  ఆ రోజు వారి కన్నీళ్లు చూసి చలించిపోయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మీకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాది అని మాటిచ్చారు. నేడు ఆ మాట అక్షర సత్యమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఇది కేవలం ఒక ఇల్లు కాదు, ఇది రేవంత్ రెడ్డి నైతికతకు నిదర్శనం అన్నారు.  రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు ఎన్నో చెబుతారు, కానీ అధికారంలోకి వ...