Posts

Showing posts with the label diabetes

ఐ డి ఓ సి ఉద్యోగులకు జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు

Image
నిజామాబాద్, ఈరోజు ఐడిఓసి ఉద్యోగులకు జీవన శైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షల రెండు రోజుల ఆరోగ్య శిబిరాలను కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాటి ప్రారంభించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐడి ఓసి లో ఉన్న అన్ని శాఖల ఉద్యోగులు సుమారు 800 అందరూ జీవనశైలి వ్యాధులైన హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ మొదలగు వ్యాధులకై నిర్ధారణ పరీక్షలను ఆరవ తేదీ,ఏడవ తేదీ రెండు రోజులు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.అందరు తప్పకుండా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలియజేశారు. ప్రతి ఉద్యోగి తన జీవన శైలిలో మార్పులను చేసుకుంటూ గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ లాంటి వ్యాధులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యం పై హెల్త్ వీక్ నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగా ఈరోజు ఆరోగ్య భద్రతపై అవగాహన దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.దీనికోసం చక్కని పోషకాహారం, సిరి ధాన్యాలు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే వాడాలి అన్నారు .ఈ సందర్భంగా ఉద్యోగుల కోసం సిరి ధాన్యాలు, గానుగ నూనెలతో కూడిన మిల్లెట్ మేళాను కూడా నిర్వహించా...