Posts

Showing posts with the label human story

మానవత్వం మంట కలిసిన వేళా.. - పంచరెడ్డి కుటుంబానికి పలకరింపేది?

Image
వారిద్దరూ ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.. మరొకరు కార్పొరేటర్ పంచర్ రెడ్డి సురేష్. అది కవిత బీఆర్ఎస్ లో ఉన్నప్పటి పరిస్థితి... గతంలోకి ఒకసారి వెళ్తే కవిత నిజామాబాద్ అప్పట్లో వచ్చిందంటే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నుండి మంత్రులు, నామినేటెడ్ పోస్టులు ఉన్నవారు, చివరికి కార్పొరేటర్లు సైతం ఆమె వెనకే ఉంటూ ఆమె మెప్పుకోసం ప్రయత్నించేవారు ఇది గతం.... అంటే కల్వకుంట్ల కవిత తీహార్ జైలులో ఉన్న సమయంలో... కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పంచర్ రెడ్డి సురేష్ సతీమణి అనిత, పార్టీ బిజెపి కల్వకుంట్ల కవిత కు బద్ధ శత్రువు అయిన పార్టీ.. అయినప్పటికీ మానవత్వంతో సురేష్ ఇటీవల మృతి చెందారని ఆయన కుటుంబాన్ని ఓదార్చడానికి ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అయితే గత మున్సిపల్ ఎన్నికల సమయంలో బిజెపి పార్టీలో చేరారు పంచర్ రెడ్డి సురేష్ అనిత, ఆ తర్వాత ఆమె కార్పొరేటర్ గా కూడా గెలిచి విజయం సాధించారు. ఆమె విజయం సాధించిన కొద్ది నెలల్లోని ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. పంచ రెడ్డి సురేష్ గుండెపోటుతో మరనించారు. దీంతో వారి కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అ...