Posts

Showing posts with the label suspension news

నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో రచ్చ – నేతల మధ్య వాగ్వాదం, సస్పెన్షన్లు

Image
కాంగ్రెస్​ పార్టీ నిజామాబాద్​ జిల్లా కార్యాలయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్​ మధ్య రచ్చ రచ్చ జరిగింది. కాంగ్రెస్​ పార్టీ నిజామాబాద్​ జిల్లా కార్యాలయంలో నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్​ మధ్య కొట్లాట జరిగింది. రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్​​ ఛైర్మన్​, డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. వేణురాజ్​ ఆధ్వర్యంలో కార్యకర్తలు కేక్ చేయడానికి అంతా సిద్ధం చేశారు. ఇంతలోనే అయితే వారిని జిల్లా అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, బర్త్డే వేడుకలను నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లా అధ్యక్షుడికి, వేణురాజ్​కు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు విచక్షణ మరిచి ఒక ప్రజా ప్రతినిధులం అని కూడా మర్చిపోయి ఓ స్థాయిలో ఒకరిని ఒకరు కాలర్లు పట్టుకొని కొట్టుకొనే వరకు ఘటన వెళ్ళింది. అయితే మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డికి ప్రస...