తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పరిశీలకుడిగా మధు యాష్కీ గౌడ్ నియామకం
హైదరాబాద్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా పీసీసీ ప్రచారకమిటి చైర్మన్,నిజమా బాద్ మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ నియామకం అయ్యారు. ఆయనను AICC పరిశీలకుడిగా జాతీయ అధ్యక్షుడి ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ నియమించారు. గతంలోనూ తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాలను మధు యాష్కీ గౌడ్ పర్యవేక్షించారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel