Posts

Showing posts with the label BJP corporator

BJP కార్పొరేటర్ వసూళ్లపై పోరాటం

Image
నిజామాబాద్, ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ మఠం పవన్ రాజకీయ కక్ష సాధింపుతో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ పై పుకార్లు పుట్టిస్తూ జిల్లా కలెక్టర్ ,మున్సిపల్ కమిషనర్ లకి ఫిర్యాదు చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆర్ ఆర్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.... మున్సిపల్ ఎన్నికలలో గెలుపొందిన నిజామాబాద్ సౌత్ డివిజన్ల కార్పొరేటర్లకు సన్మానం చేయాలని సదుద్దేశంతో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ భవనము మరమ్మత్తులు జరుగుతుండడం వలన స్థానికంగా ఉన్న వాటర్ ప్లాంట్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాటర్ ప్లాంట్ ను డాక్టర్ గ్రూప్ వారు 15 సంవత్సరములు అద్దెకు తీసుకున్నారని , ఇంకా ఏడు సంవత్సరాల కాల పరిమితి మిగిలి ఉందన్నారు. తాము అనుమతితో సన్మాన కార్యక్రమం నిర్వహించామని, సన్మాన కార్యక్రమంలో మఠం పవన్ ని కూడా సన్మానించామన్నారు. కానీ తాను రాజకీయ బురద చల్లడం కోసం వాటర్ ప్లాంట్ ను కబ్జా చేసేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్పొరేటర్ గా ఎ...

మానవత్వం మంట కలిసిన వేళా.. - పంచరెడ్డి కుటుంబానికి పలకరింపేది?

Image
వారిద్దరూ ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.. మరొకరు కార్పొరేటర్ పంచర్ రెడ్డి సురేష్. అది కవిత బీఆర్ఎస్ లో ఉన్నప్పటి పరిస్థితి... గతంలోకి ఒకసారి వెళ్తే కవిత నిజామాబాద్ అప్పట్లో వచ్చిందంటే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నుండి మంత్రులు, నామినేటెడ్ పోస్టులు ఉన్నవారు, చివరికి కార్పొరేటర్లు సైతం ఆమె వెనకే ఉంటూ ఆమె మెప్పుకోసం ప్రయత్నించేవారు ఇది గతం.... అంటే కల్వకుంట్ల కవిత తీహార్ జైలులో ఉన్న సమయంలో... కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పంచర్ రెడ్డి సురేష్ సతీమణి అనిత, పార్టీ బిజెపి కల్వకుంట్ల కవిత కు బద్ధ శత్రువు అయిన పార్టీ.. అయినప్పటికీ మానవత్వంతో సురేష్ ఇటీవల మృతి చెందారని ఆయన కుటుంబాన్ని ఓదార్చడానికి ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అయితే గత మున్సిపల్ ఎన్నికల సమయంలో బిజెపి పార్టీలో చేరారు పంచర్ రెడ్డి సురేష్ అనిత, ఆ తర్వాత ఆమె కార్పొరేటర్ గా కూడా గెలిచి విజయం సాధించారు. ఆమె విజయం సాధించిన కొద్ది నెలల్లోని ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. పంచ రెడ్డి సురేష్ గుండెపోటుతో మరనించారు. దీంతో వారి కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అ...